NLG: వ్యాపారులు కస్టమర్లకు నమ్మకమైన సేవలను అందించి అభిమానాన్ని చురగొనాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలం కొర్లపాహడ్ గ్రామ సమీపంలో ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె వైభవ్ రెస్టారెంట్ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నకిరేకల్, కడపర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీ శివమణికంఠ పెయింట్స్, హార్డ్ వేర్ షాపును ప్రారంభించారు.