ASF: రాష్ట్రంలో అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రుల అండదండలతోనే అక్రమ మైనింగ్ సాగుతుందని ఆరోపించారు.