MNCL: విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని MLA ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. సోమవారం మంచిర్యాల ITI కాలేజీలో ఏర్పాటు చేసిన షార్ట్ టర్మ్ కోర్సులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని MLA పిలుపునిచ్చారు.