MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ 8, 9 వార్డుల్లో రూ.13 లక్షల TUFIDC నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని BRS నాయకులు చేస్తున్న ప్రచారంను మంత్రి ఖండించారు.