SRD: వేసవిలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంటు సరఫరా చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ సుధీర్ కుమార్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయంకి త్రీఫేస్ కరెంట్ సాయంత్రం 4 గంటలకి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని రాత్రి 7 గంటల వరకు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.