MHBD: దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ‘Arrive Alive’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఎస్సై పిల్లల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.