JGL: ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి మంచి నీళ్ళు బావి వద్ద ప్రారంభించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.