VKB: తాగునీటి అవసరాల కోసం నిర్మించిన వాటర్ ట్యాంకు లీకేజీల కారణంగా అధికారులు తొలగిస్తున్నారు. కుల్కచర్ల గ్రామ ప్రజలకు సుమారుగా 46 ఏళ్ళుగా తాగునీటిని సరఫరా చేస్తున్న ప్యాంట గడ్డ కాలనీలోని వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో (నూతన ట్యాంక్ నిర్మాణం కోసం) కూల్చడం పనులను ప్రారంభించారు. త్వరలో నూతన ట్యాంక్ నిర్మాణ చేస్తామన్నారు.