NRPT: నారాయణపేట మార్కెట్ యార్డుకు నాబార్డ్ నిధులు కేటాయించాలని గురువారం కేంద్ర మంత్రి బండి సంజయ్కు మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేలా గోదాం నిర్మాణానికి నాబార్డ్ నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.