WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వరంగల్, హన్మకొండ,జనగామ జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ తెలిపారు. రేపు రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ ఎస్సీఆర్పీసీ 163 (144 సెక్షన్) ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించాం.