MDCL: బోడుప్పల్ సర్కిల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో భాగంగా ముగింపు రోజుకి రూ.86 లక్షలు వసూలయ్యాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 14 సర్కిళ్లలో బోడుప్పల్ సర్కిల్ అత్యధిక వసూళ్లతో ముందంజలో ఉంది. 2026-27కు చెక్కులు కమిషనర్, ఎంఎంసీ పేరిట చెల్లించాలన్నారు.