KMM: సీపీఐ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని జానంపేటలో సీపీఐ శ్రేణులు జరుపుకున్నాయి. నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య పార్టీ సీనియర్ నాయకులు పాకలపాటి చందు, తోగటి వీరభద్ర చారి మాట్లాడుతూ.. ఇప్పటికీ, ఎప్పటికీ పేదల పక్షాన వెన్నుదన్నుగా పోరాడేది తామేనన్నారు.