HYD: సెంట్రల్ యూనివర్సిటీ M.A కమ్యూనికేషన్స్ అలుమ్ని మున్సిఫ్ వెంకట్కు ప్రతిష్టాత్మకత దక్కింది. రామ్నాథ్ గోయంక ఇన్ జర్నలిజం అవార్డును బిజినెస్ & ఎకనామిక్ జర్నలిజంలో అందుకున్నారు. ఈ అవార్డును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అందజేసినట్లు HCU తెలిపింది. ఆయన చేసిన రాయిటర్స్ దర్యాప్తు దేశవ్యాప్తంగా మహిళల ఉపాధిపై చర్చకు దారి తీసింది.