JGL: రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ‘జయీభవ-విజయీభవ 2.0’ కరపత్రాలు అందజేశారు. విద్యార్థులకు కలెక్టర్ ఆశీస్సులతో కూడిన పంచ సోపానాల కరపత్రాలు అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. హెచ్ఎం సదాశివ్, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, లావణ్య, సాయి రెడ్డి, వేణు పాల్గొన్నారు.