NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో మంగళవారం వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సిద్ధార్థ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు.