MDK: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా జరిగారు. సర్పంచ్ పద్మ అశోక్ గౌడ్ చేతుల మీదుగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.