SRPT: ఈ నెల 28న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని AIKMS జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ కోరారు. గురువారం నాగారం మండల కేంద్రంలో సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూడెమోక్రసీ పార్టీలు నేడు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామం అన్నారు.