KMR: బాన్సువాడ జర్నలిస్టు కాలనీలో ఆరు నెలల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్లోల హనుమంత్ రెడ్డి ఇంట్లో రూ.2.50 లక్షల నగదు అపహరణకు గురవ్వగా, శనివారం శివాజీ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడి నుంచి రూ.45 వేల నగదు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నరు.