GDWL: గద్వాల మండలం ధర్మవరం గ్రామ మిత్రులందరి సహకారంతో బాల్య మిత్రుడు మల్లికార్జున్ జ్ఞాపకార్థం గద్వాల జిల్లాలోని బాలసదనంలో ఉన్న పిల్లలకు గురువారం రూ.20 వేల ఖర్చుతో 48 జతలు బట్టలు, 25 స్టీల్ వాటర్ బాటిల్స్, 180 బిస్కెట్ ప్యాకెట్స్, 2 డజన్ల అరటి పండ్లు, 24 ఆపిల్ పండ్లు, 2 కేజీలు స్వీట్స్ పంపిణీ చేశారు.