KNR: శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026′ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో శిక్షణ తరగతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.