MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో సంరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ సూర్యకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి మండల ప్రముఖ్ అధ్యర్యంలో గో సంరక్షణ కోసం సమావేశం నిర్వహించారు. గోవధను నిషేధించాలని, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏప్రిల్ 27న తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేస్తామన్నారు.