NRPT: ధన్వాడ మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివకుమార్, అధ్యక్షులుగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా వీరప్ప, కోశాధికారిగా బాలరాజ్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా నాయకుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.