BHPL: మహదేవపూర్ సిద్దేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవుళ్ళ అనుగ్రహంతో మహదేవపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలన్నారు.