BHNG: పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన కైరం కొండ శ్రీకాంత్ అనారోగ్యంతో మరణించారు. ఆయనతో కలిసి చదివిన ZPHS 2004- 2005 SSC బ్యాచ్ స్నేహితులు రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీకాంత్ తల్లికి అందించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, ప్రకాష్, కిరణ్, ప్రవీణ్, బాలకృష్ణ, పాల్గొన్నారు.