ASF: గర్భిణీ, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని పెంచికల్పేట్ మండలం దర్గపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బొట్టుపల్లి కృష్ణవేణి అన్నారు. మంగళవారం వార్డు సభ్యులు అధికారులతో కలిసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలో ఏఎల్ఎంఎస్సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.