NLG: ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఇవ్వనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధామ్య పథకాలపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని యున్నట్లు తెలిపారు.