GDWL: విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అయిజ మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ పేర్కొన్నారు. గురువారం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరగతులు టీచర్లు చెప్పే పాఠ్యాంశాలు శ్రద్ధగా విని, గుర్తుంచుకోవాలన్నారు.