KMM: భూ భారతి చట్టం క్రింద ప్రజల నుంచి వచ్చే భూసమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అ.కలెక్టర్ కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లతో సమీక్షించారు. జూన్ 3 నుంచి 20 వరకు మిగిలిన మండలాల వారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.