ATP: గుత్తి కోటలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్కు చైర్ పర్సన్ వన్నూరుబి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా స్వాగతం పలికారు. ఈ సందర్భమంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంటపాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.