NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మంగళవారం సచివాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం అనుభవాలతో కూడినది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకం అందజేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలను ఈ సమావేశంలో చర్చించారు.