WGL: మంత్రి కొండా సురేఖ “సే నో టూ ప్లాస్టిక్” పీసీబీ పోస్టరును మంగళవారం విడుదల చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన రావాలన్నారు. ఈ కార్యక్రమంలో TGPCB సభ్య కార్యదర్శి గుగులోత్ రవి తదితరులున్నారు.