IPL 2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు RCB, పంజాబ్ సిద్ధమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. పవర్ ప్లేలో కోహ్లీ ఔట్ కాకపోతే 250 పరుగుల లక్ష్యాన్నైనా అతడు చేజ్ చేసేస్తాడని హెచ్చరించాడు.