HNK: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దళారులు పేదల నుంచి డబ్బులు దండుకుంటున్నారని, వీరిని పట్టించేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లంచాలు తీసుకునే వారి సమాచారం ఇచ్చిన వారికి రూ.25 వేల బహుమానం ఇస్తామని తెలిపారు. సదరు వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే బహిష్కరిస్తామని హెచ్చరించారు.