BPT: సంతమాగులూరు మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. దారా బాలయ్య కుందూరు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా, ఏల్చూరు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా మాధవి, అలాగే మిన్నే కళ్ళుకు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా కాశీ విశ్వనాథ్ బదిలీపై వచ్చారు. వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.