MBNR: పాలమూరు యూనివర్సిటీలోని రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో “సింథసిస్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్” అనే అంశంపై జ్ఞానేశ్వర్ PHD పూర్తి చేశారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ బీసీ అధ్యాపకులు జ్ఞానేశ్వర్ను ఘనంగా సత్కరించారు.