MNCL: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపడం అద్భుతమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లికి చెందిన లాస్య శ్రీ, శ్రీనిథ్ సాయి, ప్రమోద్ కుమార్ భారతదేశం తరఫున బహుమతులు సాధించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సబ్ కలెక్టర్ సూచించారు.