RR: మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలోని ఈద్గాలో పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని, పహాడీ షరీఫ్ డివిజన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ చంద్రకళకు పహాడి షరీఫ్ మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.