W.G: ఉండి మండలం చెరుకువాడలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ.. కళాకారులను ఆదర్శించాలని, కళలను పోషించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో MPTC దంగేటి రామలింగేశ్వరరావు కవి, రచయిత కొల్లాబత్తుల సూర్యకుమార్ పాల్గొన్నారు.