BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పినపాక మండల అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమ వంతుగా అడవి సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.