HNK: నడికూడ ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో శేషాద్రి సందర్శించి కార్యాలయ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం ఈజిఎస్ సిబ్బందితో సమావేశమై ఉపాధి హామీ పనుల అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. తొలిసారిగా ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన సీఈవోను అధికారులు సన్మానించారు. ఎంపీడీవో రామకృష్ణ, MEO హనుమంతరావు, APO విద్యావతి ఉన్నారు.