MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి, బొల్లారంలోని జామా మసీదులో అర్హులైన లబ్ధిదారులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.