KMM: సత్తుపల్లి మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొని మహిళా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్, సీడీపీవో అధికారులు పాల్గొన్నారు.