ADB: బేల మండలానికి చెందిన సర్పంచ్ తోడసం భీమ్ రావు, పలువురు నాయకులు MLA పాయల్ శంకర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో నిన్న రాత్రి చేరారు. వారికి MLA పాయల్ శంకర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.