MBNR: బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో ఇవాళ నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు.