MLG: ములుగు జిల్లాలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గోవిందరావుపేట (M) పస్రా గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను స్థానిక నేతలతో కలిసి జిల్లా అధ్యక్షులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.