ADB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. బజారహత్నూర్ మండలంలోని గోకొండ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని MP నగేశ్ పేర్కొన్నారు.