JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు KCR ఎవరినీ ప్రకటించలేదని, మాజీ MLA తాటికొండ రాజయ్యకు అధిష్టానం నుంచి ఎలాంటి లెటర్ ఇవ్వలేదని BRS జిల్లా నాయకులు రాకేష్ యాదగిరి, సుదర్శన్ తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే చిల్లర రాజకీయాలు సహించేది లేదని హెచ్చరించారు.