NRPT: విద్యా రంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని TPTF జిల్లా అధ్యక్షుడు దేవేందర్ డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ఉపాధ్యాయులు కొత్త పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపు, KGBV ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.