KMM: వైరా మండలం భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన గూగుల్ ఒక లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ హిరాలాల్ లక్ష్మీ పార్థివదేహాన్ని సందర్శించిన అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితోపాటు ఉప సర్పంచ్ దిక్కులాల్ మాజీ ఎంపీటీసీ రామచంద్రనాయక్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.