PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో మంగళవారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలనీలను శుభ్రం చేశారు. డ్రైనేజీలలో ఉన్న మట్టిని తొలగించి, వర్షాకాలంలో వాన నీరు నిల్వ ఉండకుండా చదును చేశారు.